Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట - 31 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 29 మే 2022 (11:55 IST)
ఆఫ్రికా దేశాల్లో అత్యధిక ముడి చమురును ఉత్పత్తి చేస్తూ దేశాల్లో నైజీరియా ఒకటి. ఈ దేశంలో ప్రధాన చమురుక్షేత్రం ఉన్న పోర్ట్ హార్‌కోర్ట్‌లోని చర్చి లోపలిభాగంలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 31 మంది చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
శనివారం ఈ చర్చివద్ద కొంతమంది దాతలు చారిటీ ఈవెంట్‌లో భాగంగా ఆహార పదార్థాలు, ఇతర కానుకనులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పెద్ద సంఖ్యల ప్రజలు దూసుకుని రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
ఆహార పదార్థాలు, బహుమతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో చర్చి వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, జనం ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ ఎక్కువై తొక్కిసలాట సంభవించింది. దీంతో 31 మంది చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments