Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఓ వైపు.. ఎబోలా మరోవైపు.. నలుగురు మృతి ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:24 IST)
ebola virus
ఒకవైపు కరోనా ప్రపంచ దేశాలను అట్టుడికిస్తుంటే.. ఎబోలా వైరస్ మళ్లీ తొంగిచూసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు పశ్చిమాన ఎబోలా వ్యాప్తి చెందడంతో నలుగురు మృతి చెందారని ఆరోగ్య మంత్రి ఎటెని తెలిపారు. 
 
ఈక్వటేర్ ప్రావిన్స్‌లోని పశ్చిమ నగరమైన ఎంబండకాలో ఈ అంటువ్యాధులు గుర్తించినట్లు ఎటెని లాంగోండో సోమవారం చెప్పారు. ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. ఇంకా నాలుగు అనుమానాస్పద కేసులు ఉన్నాయని వారు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. 
 
డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ ప్రకారం, ఈక్వెటూర్ ప్రావిన్స్‌లో చివరిసారిగా 2018లో 54 కేసులు, 33 ఎబోలా మృతులు నమోదైనాయి. కాంగో దేశంలోని తూర్పు భాగంలో చరిత్రలో రెండవ అతిపెద్ద ఎబోలా మహమ్మారిని తరిమికొట్టేందుకు కాంగో ఇప్పటికీ శ్రమిస్తోంది. ఈ క్రమంలో రెండు కొత్త వ్యాక్సిన్లను ఉపయోగించినప్పటికీ.. 2,260 మందికి పైగా మరణించారు. 
 
ఇప్పటికే కోవిడ్ -19 కేసుల పెరుగుదలతో ఆ దేశం నానా తంటాలు పడుతోంది. మే 31 నాటికి 3,195 మంది అంటువ్యాధుల బారిన పడగా, మృతి చెందారు. కానీ ఈక్వేటూర్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు కోవిడ్ -19 కేసులు కనుగొనబడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments