Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఓ వైపు.. ఎబోలా మరోవైపు.. నలుగురు మృతి ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:24 IST)
ebola virus
ఒకవైపు కరోనా ప్రపంచ దేశాలను అట్టుడికిస్తుంటే.. ఎబోలా వైరస్ మళ్లీ తొంగిచూసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు పశ్చిమాన ఎబోలా వ్యాప్తి చెందడంతో నలుగురు మృతి చెందారని ఆరోగ్య మంత్రి ఎటెని తెలిపారు. 
 
ఈక్వటేర్ ప్రావిన్స్‌లోని పశ్చిమ నగరమైన ఎంబండకాలో ఈ అంటువ్యాధులు గుర్తించినట్లు ఎటెని లాంగోండో సోమవారం చెప్పారు. ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. ఇంకా నాలుగు అనుమానాస్పద కేసులు ఉన్నాయని వారు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. 
 
డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ ప్రకారం, ఈక్వెటూర్ ప్రావిన్స్‌లో చివరిసారిగా 2018లో 54 కేసులు, 33 ఎబోలా మృతులు నమోదైనాయి. కాంగో దేశంలోని తూర్పు భాగంలో చరిత్రలో రెండవ అతిపెద్ద ఎబోలా మహమ్మారిని తరిమికొట్టేందుకు కాంగో ఇప్పటికీ శ్రమిస్తోంది. ఈ క్రమంలో రెండు కొత్త వ్యాక్సిన్లను ఉపయోగించినప్పటికీ.. 2,260 మందికి పైగా మరణించారు. 
 
ఇప్పటికే కోవిడ్ -19 కేసుల పెరుగుదలతో ఆ దేశం నానా తంటాలు పడుతోంది. మే 31 నాటికి 3,195 మంది అంటువ్యాధుల బారిన పడగా, మృతి చెందారు. కానీ ఈక్వేటూర్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు కోవిడ్ -19 కేసులు కనుగొనబడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments