Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ చెప్పినట్లు తలూపుతున్న నవాజ్ షరీఫ్‌.. ఇమ్రాన్ ఖాన్ ఫైర్

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సఫ్‌ పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (11:01 IST)
పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సఫ్‌ పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు నవాజ్ షరీఫ్ నడుచుకుంటున్నారని విమర్శించారు. నవాజ్ షరీఫ్ శస్త్రచికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లినప్పుడు తన తల్లి, బిడ్డలకు మొదటి ఫోన్‌ చేయకుండా భారత ప్రధాని మోడీకి చేశారని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. పాకిస్థాన్‌లో మోడీ అభిరుచులకు అనుగుణంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు.
 
ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీని ప్రభుత్వం ఉక్కుపాదాలతో అణిచేసి, వందమందికి పైగా అనుచరులను అరెస్టుచేయడంపై ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేశారు. సమాచార శాఖ మంత్రి పర్వేజ్ రషీద్‌పై వేటు వేశారు గానీ, అత్యంత రహస్య సమాచారాన్ని ఆయన తనంతట తానుగా మీడియాకు లీక్ చేయలేరని, నవాజ్ చెబితేనే చేశారన్న విషయం అందరికీ తెలుసునని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments