Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి ఎఫెక్ట్: ఢిల్లీలో కాలుష్య మేఘాలు.. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయా?

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కాలుష్య మేఘాలు కమ్ముకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చడంతో సోమవారం ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగమంచు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (10:41 IST)
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కాలుష్య మేఘాలు కమ్ముకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చడంతో సోమవారం ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగమంచు అలముకుంది.
 
ఢిల్లీ నగరంలో ఒక్క రాత్రికే గాలి కాలుష్యం 42 శాతం పెరిగిపోవడంతో సోమవారం ఉదయాన్నే తమ కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలకు కాలుష్యంతో కూడిన పొగమంచు దుప్పటిలా కప్పబడటం వల్ల రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించలేదు. పశ్చిమ ఢిల్లీలో గాలి కలుషితమై ఆందోళనకరంగా మారింది. ఇదే కాలుష్యం మరో మూడు రోజులు కొనసాగితే, పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయి. 
 
దేశరాజధానిలోనే కాలుష్యం స్థాయి ఇంతగా పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం ఆర్కేపురం వద్ద గాలిలో కాలుష్యం సాధారణం కంటే 42 రెట్లు పెరిగింది. ప్రపంచ అతి పెద్ద నగరాల్లో ఒకటైన ఢిల్లీని సోమవారం కాలుష్యం దుప్పటిలా కప్పిందని పలువురు ఢిల్లీ వాసులు ట్విట్టర్‌లో పెట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments