Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్‌ అవినీతికి పాల్పడ్డారు... నిర్ధారించిన కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:41 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడింది నిజమేనని, అందువల్ల ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, షరీఫ్ కుమార్తె మర్యమ్, అల్లుడు మహమ్మద్ సఫ్దర్‌పైన అభియోగాలనూ పాక్ అవినీతి నిరోధక కోర్టు నిర్ధారించింది. అక్రమాస్తుల కేసులో వీళ్లను దోషులుగా తేల్చిన కోర్టు వీరిపై అవినీతి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నవాజ్ షరీఫ్ కూతురు, ఇద్దరు కొడుకుల పేర్ల మీద రిజిస్టర్ అయిన ఆఫ్‌షోర్‌ కంపెనీలను ఉపయోగించి లండన్‌లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు 2016లో లీక్ అయిన పనామా పేపర్స్ ద్వారా బయటపడింది. దీంతో నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని అధికారులను సుప్రీం ఆదేశించింది. దర్యాప్తు తర్వాత సుప్రీం నవాజ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిని చేసి నవాజ్ ఫ్యామిలీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యురో(ఎన్‌ఏబీ)ని ఆదేశించింది. దీంతో గత జులైలో నెలలో ఆయన ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments