Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (17:18 IST)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. ఇందులో పాకిస్థాన్‌పై భారత్ సైనికులు భీకర దాడులు చేశారు. దీంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయి కాళ్లబేరానికి వచ్చింది. అయితే, పాకిస్థాన్ మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. అబద్దాలు చెపుతూ దేశ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 
 
తాజాగా ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ మరోమారు దేశ ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేశారు. భారత్‌పై విజయం సాధించామంటూ సంబరాలు జరుపుకోగా, ఇపుడు భారత్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేసినట్టు వెల్లడించారు దీంతో భారత్ తోకముడిచి వెనక్కి తగ్గిందంటూ వ్యాఖ్యానించారు. పైగా, పాక్ వైమానికదళం జరిపిన దాడిలో ఐఎన్ఎస్ విక్రాంత్ ధ్వంసమైందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంతో పాటు వైరల్ అయ్యాయి. 
 
కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షెహ్‌బాజ్‌ షరీఫ్.. పాక్ నావికాదళం, వైమానికదళాలను ప్రశంసిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా కేవలం 400 నాటికన్ మైళ్ల దూరంలోకి వచ్చిదంని, అయితే, మన వైమానికధళం విక్రాంత్‌పై దాడి చేసి తీవ్ర నష్టం చేకూర్చిందని అన్నారు. మన దెబ్బకు ఐఎన్ఎస్ విక్రాంత్ తోకముడిచి పారిపోయిందని షెహ్‌బాజ్ షరీఫ్ పచ్చి అబద్ధాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం