Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

ఐవీఆర్
శనివారం, 29 మార్చి 2025 (16:50 IST)
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశ ప్రజలను వణికించింది. ఓ బహుళ అంతస్తుల హోటల్లో ఓ జంట స్విమ్మింగ్ పూల్ లో హాయిగా సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ నీళ్లలో అలజడి మొదలైంది. అవి కాస్తా పెద్దపెద్ద తెప్పలుగా మారడంతో ఏదో ఉపద్రవం సంభవిస్తుందని గమనించిన జంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు. కాగా మయన్మార్ భూకంపం ధాటికి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,000 దాటిందనీ, కనీసం 2వేల మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు.
 
 
శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న మాండలేలోని భవనాల్లో స్కై విల్లా కండోమినియం ఒకటి, దాని 12 అంతస్తులలో చాలా వరకు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోయాయి. ఈ భవనంలో ఎంతమంది చిక్కుకుని వున్నారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments