Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

ఐవీఆర్
శనివారం, 29 మార్చి 2025 (16:50 IST)
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశ ప్రజలను వణికించింది. ఓ బహుళ అంతస్తుల హోటల్లో ఓ జంట స్విమ్మింగ్ పూల్ లో హాయిగా సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ నీళ్లలో అలజడి మొదలైంది. అవి కాస్తా పెద్దపెద్ద తెప్పలుగా మారడంతో ఏదో ఉపద్రవం సంభవిస్తుందని గమనించిన జంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు. కాగా మయన్మార్ భూకంపం ధాటికి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,000 దాటిందనీ, కనీసం 2వేల మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు.
 
 
శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న మాండలేలోని భవనాల్లో స్కై విల్లా కండోమినియం ఒకటి, దాని 12 అంతస్తులలో చాలా వరకు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోయాయి. ఈ భవనంలో ఎంతమంది చిక్కుకుని వున్నారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments