Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో దారుణం: 160 మంది జలసమాధి.. వలసదారులపై..?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (11:33 IST)
లిబియాలో దారుణం చోటుచేసుకుంది. లిబియాలోని మధ్యధరా సముద్రంలో  రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 160 మంది జలసమాధి అయ్యారు. ఈ రెండు ప్రమాదాలు గత వారం రోజుల్లో జరిగాయని వలసదారుల విభాగం అధికార ప్రతినిధి సఫా సెహ్లి తెలిపారు. వీరంతా ఐరోపాకు అక్రమంగా వలసపోతున్నవారేనని చెప్పారు. 
 
చెక్క, రబ్బరు పడవల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై.. ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 1500మంది ప్రాణాలు కోల్పోయారని.. దాదాపు 12వేల మందిని భద్రతా సిబ్బంది లిబియాకు తీసుకొచ్చారని చెప్పారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, పేదరికం వల్ల వలసపోతున్న వారికి లిబియా ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.
 
లిబియాలో వలసదారులపై దారుణాలు జరుగుతున్నాయి. తిరిగి వచ్చిన వారిని బలవంతపు కార్మికులను చేయడం, కొట్టడం, అత్యాచారాలకు పాల్పడటం జరుగుతోంది. వలసదారులు అక్రమ రవాణాదారుల పడవలపై లిబియాను విడిచిపెట్టడానికి అనుమతించడానికి ముందు కుటుంబాల నుండి డబ్బును దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments