Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో మారణ హోమం - మేయర్ సహా 21 మంది మృతి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (10:41 IST)
థాయ్‌లాండ్‌లో చైల్డ్ కేర్ సెంటరుపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల ఘటన జరిగి 24 గంటలు గడచిపోకముందే మెక్సికో నగరంలో మరో మారణహోమం జరిగింది.

ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మేయర్ సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయాడు. మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో మేయర్, ఆయన తండ్రితో పాటు మొత్తం 21 మంది మృత్యువాతపడ్డారు. 
 
అలాగే, మెక్సిలో జరిగిన మరో ఘటనలో చట్టసభ్యురాలిని కూడా కాల్చి చంపారు. మెక్సికోలోని శాన్ మిగేల్ టోటోలాపన పట్టణంలో మేయర్ కొన్రాడో మెనండోజా అల్మెడా అధ్యక్షత నగర కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా, ఓ దండగుడు సమావేశ మందిరంలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో మేయర్, మాజీ మేయర్ అయిన ఆయన తండ్రి సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందిన వెంటనే ఆర్మీతో పాటు నేవీ రంగంలోకి దిగింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments