Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు తాబేలుపై ఎక్కి నిల్చుని తైతక్కలాడారు.. ఇడియట్స్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు

సెల్ఫీ పిచ్చితో మూగజీవులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు... సోషల్ మీడియా ప్రేమికులు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌కు చెందిన రికీ రోజర్స్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్‌లో వివాదాస్పద ఫోటో పెట్టి కష్టాలను క

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (17:50 IST)
సెల్ఫీ పిచ్చితో మూగజీవులకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు... సోషల్ మీడియా ప్రేమికులు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌కు చెందిన రికీ రోజర్స్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్‌లో వివాదాస్పద ఫోటో పెట్టి కష్టాలను కొనితెచ్చుకున్నాడు. రోజర్స్ అనే వ్యక్తి వేరో వ్యక్తితో కలిసి.. సముద్రపు తాబేలుపై ఎక్కి నిల్చుని తైతక్కలాడారు. అంతటితో ఆగకుండా ఈ ఫోటోను ఫేస్ బుక్‌లో పెట్టేశారు. ఈ చర్యపై నెటిజన్లతో పాటు జంతు ప్రేమికులు కూడా ఫైర్ అవుతున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఈ ఫోటోను తీసినట్లు రికీ రోజర్స్ తెలిపాడు. అతని పోస్టుపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బుర్రలేని ఈ మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నెటిజన్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇంకా వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరు ఇడియట్ల చర్య వల్ల ఆ తాబేలు చనిపోయి ఉంటుందని క్వీన్స్‌లాండ్‌ పార్క్స్ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌ తెలిపింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments