Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీజీ మునిమనవరాలు మేధాగాంధీ స్టైలిష్ లుక్ (వీడియో)

జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతిని అనుసరించి.. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను లేకుండా చేశారు. ప్రస్తుతం గాంధీజీ వారసులు దేశంలో లేరు. తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (15:07 IST)
జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతిని అనుసరించి.. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను లేకుండా చేశారు. ప్రస్తుతం గాంధీజీ వారసులు దేశంలో లేరు. తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. ఆమె పేరు మేధా గాంధీ.

మహాత్మాగాంధీకి నలుగురు పుత్రులు. వారిలో హరిలాల్ గాంధీ పుత్రుడు కంతిలాల్ స్వాతంత్ర్యానికి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కంతిలాల్ కుమార్తె మేధా గాంధీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 
 
స్టైలిష్ లుక్‌తో అదరగొట్టేసింది. ఇంకా వ్యంగ్యమైన ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. కామెడీ పోస్టులతోనూ సై అంటోంది. పారడీ నిర్మాత అయిన ఈమెకు నెట్టింట్లో మాంచి ఫాలోయింగ్ వుంది. మేధా గాంధీ స్టైలిష్ లుక్‌ను మీరూ చూడండి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments