Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటన విలువైనది.. మోదీ గ్రేట్ గై.. డొనాల్డ్ ట్రంప్

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (17:05 IST)
భారత పర్యటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ మధ్యే ట్రంప్ సతీమణి మెలానియా కూడా తన ఇండియా విజిట్ ని, భర్తతో కలిసి తన తాజ్ మహల్ సందర్శనను, ఢిల్లీ స్కూల్లో విద్యార్థులతో తను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ట్విట్టర్ ద్వారా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో భారత పర్యటన విలువైన విజిట్ అని ట్రంప్ అన్నారు. మాటిమాటికీ భారత పర్యటనను గుర్తు చేసుకుని ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. 
 
అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో లక్షలాది ప్రజలు హాజరయ్యారని, ఆ కార్యక్రమంలో తాను పాల్గొనడం మరువరానిదని.. చెప్పారు. భారత ప్రధాని మోదీతో కలిసి తాను ఈ ఈవెంట్లో పాల్గొన్నానని.. అది అద్భుతమైన ఘటన అంటూ చెప్పుకొచ్చారు. 
 
అసలు ప్రధాని మోదీని భారత ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో, ఆరాధిస్తున్నారో తెలుసుకున్నా.. అంటూ.. మోదీని ''గ్రేట్ గై'' గా అభివర్ణించారు. భారత పర్యటన, అహ్మదాబాద్ వంటి క్రేజ్ తనకు ఎప్పుడూ తారసిల్లలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత జనాలకు మోదీ గొప్పనాయకుడని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం