Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టు అధికారుల కళ్ళగప్పి ఫ్లైట్ చక్రాల్లో దాక్కుని ప్రయాణం..

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (10:23 IST)
సాధారణంగా రైళ్లు, బస్సుల్లో దొంగతనంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా, రైళ్ళలో అయితే, బాత్రూమ్‌లు సీట్ల కింద దాక్కొని ప్రయాణం చేయొచ్చు. కానీ, విమానాల్లో మాత్రం అలా సాధ్యపడదు. కానీ, ఓ ప్రయాణికుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారుల కళ్లుగప్పి.. ఏకంగా 1640 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాడు. ఈ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన తీరు చూసి ఎయిర్‌పోర్టు గ్రౌండ్ సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్యాటెమాల సిటీ నుంచి మియామీకి ఒక విమానం బయలుదేరింది. ఈ విమానం ల్యాండింగ్ గేర్ బాక్స్ లోపల కూర్చొని ఏకంగా 1,640 కిలోమీటర్ల దూరంపాటు నాలుగైదు గంటలు కూర్చొని ప్రయాణం చేశాడు. 
 
ఆ విమానం మియామీలో ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడు బయటకు రాగా, గ్రౌండ్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అలా ప్రయాణించిన ప్రయాణికుడి వివరాలు వెల్లడికాలేదు. అతని వద్ద ఎయిర్ పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments