దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (10:09 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. మరోవైపు, కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6990 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, 24 గంటల్లో 190 మంది మృత్యువాతపడగా, మరో 10116 మంది ఈ వైరస్‌ను జయించారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో కలుపుకుని మొత్తం 1,00,543 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4,68,980 మంది ఈ వైరస్ బారినపడి చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments