Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో అక్రమ సంబంధం.. ఇనుపరాడ్‌తో కొట్టి... గోనె సంచిలో కట్టి...

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమకు- వివాహానికి విలువ లేకుండా పోతుంది. సహజీవనం పెరిగిపోతుంది. దీంతో నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (13:15 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమకు- వివాహానికి విలువ లేకుండా పోతుంది. సహజీవనం పెరిగిపోతుంది. దీంతో నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని దిండుగల్‌ జిల్లా కోట‌యంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే కోటయం గ్రామానికి చెందిన వినోద్ కుమార్, కుమారి (35) దంపతులు నివసిస్తున్నారు. అయితే కుమారికి సంతోష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వినోద్ ఇంట్లో లేని సమయంలో ఆమెను కలిసేవాడు. ఈ విషయం తెలుసుకుని తన భార్యను వినోద్ హెచ్చరించినా.. ఫలితం లేకుండా పోయింది. 
 
ఇక లాభం లేదనుకున్న వినోద్.. సంతోష్‌ను భార్యచేత ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. దీంతో సంతోష్ ఇంటికి రాగానే వినోద్ ఇనుపరాడ్‌తో కొట్టి చంపేసి, అత‌డి శరీరాన్ని ముక్కలుగా నరికివేసి గోనె సంచిలో కట్టాడు. 
 
అనంత‌రం దాన్ని తీసుకెళ్లి చెత్త‌కుండీలో ప‌డేశాడు. చెత్త‌కుండీలోని గోనె సంచీలోంచి దుర్వాస‌న వ‌స్తుంద‌ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు విచారణ చేపట్టారు. ఆపై వినోద్‍‌కుమార్ దంపతులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments