Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో పరువు హత్యలు: భర్తను కాల్చేశారు.. తల్లీ బిడ్డను గొడ్డలితో నరికేశారు!

పరువు హత్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పరువు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే వారు చివరికి సునాయాసంగా హత్యలు కూడా చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు మ

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (16:31 IST)
పరువు హత్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పరువు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే వారు చివరికి సునాయాసంగా హత్యలు కూడా చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కూడా పరువు పేరుతో దారుణంగా హతమార్చారు. పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు కుటుంబ పెద్ద నోట్లో తుపాకీ పెట్టి మూడు రౌండ్ల బుల్లెట్లతో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఇక అతడి భార్య, నాలుగేళ్ల కుమారుడి తలలను గొడ్డలితో నరికేశారని పోలీసులు తెలిపారు. ఇక సంఘటన జరిగిన స్థలానికి సమీపంలో ఒక మోటర్ సైకిల్, కాస్మోటిక్స్ ఉన్న పర్సు లభించాయని, ఇది పరువు హత్యే అయి ఉండొచ్చనని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడితో పాటు మృతి చెందిన వారిద్దరూ పిల్లాడికి తల్లిదండ్రులా అనేది నిర్ధారించేందుకు రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments