Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:44 IST)
ఇండోనేషియాను వరుస భూకంపాలు కుదిపేశాయి. ఆదివారం తెల్లవారుజామున రెండు వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మేడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
 
తొలి భూకంపం కేంద్రాన్ని భూమికి అడుగు భాగంలో 43 కిలోమీటర్ల, రెండోది 40 కిలోమీటర్లు లోతున సంభవించినట్టు వెల్లడింది. అయితే, ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది.కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభించిన విషయం తెల్సిందే. సబాంగ్‌కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments