Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:44 IST)
ఇండోనేషియాను వరుస భూకంపాలు కుదిపేశాయి. ఆదివారం తెల్లవారుజామున రెండు వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మేడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
 
తొలి భూకంపం కేంద్రాన్ని భూమికి అడుగు భాగంలో 43 కిలోమీటర్ల, రెండోది 40 కిలోమీటర్లు లోతున సంభవించినట్టు వెల్లడింది. అయితే, ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది.కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభించిన విషయం తెల్సిందే. సబాంగ్‌కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ చిత్రీకరణ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

తర్వాతి కథనం
Show comments