టుస్సాడ్స్ మ్యూజియం నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్

Webdunia
గురువారం, 13 మే 2021 (21:39 IST)
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ మైనపు బొమ్మలను బ్రిటన్‌ రాయల్ కుటుంబం గ్రూప్‌ నుంచి వేరు చేసింది. వారిద్దరి మైనపు బొమ్మలను హాలీవుడ్ సెలబ్రెటీల సెక్షన్‌లోకి మార్చింది. 
 
ప్రముఖుల మైనపు విగ్రహాలు రూపొందించి వాటిని ప్రత్యేక మ్యూజియంలో ఏర్పాటు చేసే మేడమ్ టుస్సాడ్స్ నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే విగ్రహాలను తొలగించారు. 
 
కాగా, బ్రిటన్‌ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు ఏడాది కిందట రాజరికాన్ని వీడారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటున్న వీరు స్వతంత్ర జీవితం గడుపుతున్నారు. 
 
రాయల్ కుటుంబంపై ఆధారపడబోమని ప్రకటించిన ఈ దంపతులు తమ అర్జన కోసం నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై, ఆపిల్ టీవీతో కంటెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments