Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రూ.10 కోట్లతో కృష్ణుడి దేవాలయం.. ఖర్చంతా సర్కారుదే..!

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (10:15 IST)
పాకిస్థాన్‌లో రూ. 10 కోట్లతో కృష్ణుడి దేవాలయం నిర్మితమవుతోంది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు అయ్యే ఖర్చును ఆదేశ ప్రభుత్వమే భరిస్తోంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయ నిర్మాణంలో జాప్యం ఏర్పడుతోంది. ఇస్లామాబాద్‌లో పది కోట్ల రూపాయలతో హిందూ దేవాలయం నిర్మాణం పనులను పాకిస్థాన్ ప్రభుత్వం మొదలు పెట్టింది.
 
ఇస్లామాబాద్‌లో ఇదే తొలి హిందూ ఆలయం కావడం విశేషం. 20వేల చదరపు అడుగుల స్థలంలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీనికి పార్లమెంటరీ మానవ హక్కుల సంఘం కార్యదర్శి లాల్ చంద్ మల్హి మంగళవారం భూమిపూజ చేశారు. గత రెండు దశాబ్దాల్లో ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా గణనీయంగా పెరిగిందని మల్హి చెప్పినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
కొత్తగా నిర్మించబోయే ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ పేరు పెట్టింది. ఈ ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 10 కోట్లను పాక్ మతపరమైన వ్యవహారాల శాఖ మంత్రి పిర్ నూరుల్ హక్ ఖాద్రీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments