Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరూట్‌లో ఎమెర్జెన్సీ.. లెబనాన్ పార్లమెంట్ ఆమోదం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (09:43 IST)
బీరూట్‌లో ఆగస్టు 4న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఘటనకు బాధ్యత వహిస్తూ లెబనాన్‌ క్యాబినెట్‌ రాజీనామా చేసింది.
 
అయితే అంతకుముందే ఆగస్టు 5న బీరూట్‌లో రెండువారాల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా బీరూట్‌లో ఎమర్జెన్సీ విధించడానికి లెబనాన్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై గురువారం లెబనాన్‌ పార్లమెంటులో ఓటింగ్‌ జరిగింది. ఎమర్జెన్సీకి పార్లమెంటు ఆమోదం తెలుపడంతో సైన్యానికి అపరిమిత అధికారాలు వచ్చాయి. ప్రజాగ్రహాన్ని అణచివేయడానికే ఎమర్జెన్సీ విధించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments