భారత్‌ను ఏకాకిని చేసేందుకే జాదవ్‌కు ఉరిశిక్ష... పాకిస్థాన్ ఎత్తుగడ

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:42 IST)
భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టుగా ఉందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా.. అంతర్జాతీయంగా భారత్‌ను ఏకాకిని చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. 
 
ఇదేవిషయంపై ఉడ్రోవిల్సన్ దక్షణాసియా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ కుగెల్‌మన్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు జాదవ్ ఉరిశిక్షను తెరపైకి తెచ్చిందన్నారు. జాదవ్‌ను రక్షించేందుకు భారత్ ముందుకొస్తే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ బేరసారాలకు దిగేందుకు కూడా వెనకాడబోదని అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments