రెచ్చగొడితే అణ్వాయుధాలను ఉపయోగిస్తాం.. కిమ్ హెచ్చరిక

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (10:39 IST)
తమను రెచ్చగొట్టబడితే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని, దక్షిణ కొరియాను శాశ్వతంగా నాశనం చేస్తానని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే అణ్వాయుధాలను ఉపయోగించడానికి కిమ్ ప్రయత్నిస్తే కిమ్ పాలన కూలిపోతుందని దక్షిణ కొరియా నేతలు హెచ్చరిస్తున్నారు. 
 
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఇలాంటి హెచ్చరికలు మామూలే. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మే చివరి వారం నుంచి  ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. 
 
ఈ క్రమంలో ఉత్తర కొరియాకు చెందిన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ దృశ్యాలను ఓ మీడియా సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని కిమ్ పిలుపునిచ్చినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియాకు చెందిన 250 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను దక్షిణ సరిహద్దుల్లో మోహరించినట్లు ప్రకటించింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments