Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక యువకుడికి అదృష్టం : రూ.23 కోట్ల లాటరీ

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (10:56 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన యువకుడు ఒకడు రాత్రికి రాత్రే కోటీశ్వరు అయిపోయాడు. బంపర్ లాటరీ తగలడంతో నిరుపేదం ముగిసి కోటీశ్వరుడు అయిపోయాడు. 
 
దక్షిణ కన్నడ జిల్లా సుళ్య ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫయాజ్‌(24) అనే యువకుడు ముంబైలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఫయాజ్.. తన స్నేహితుడుతో కలిసి లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసే అలవాటు ఉంది. 
 
ఈ క్రమంలో అబుదాబిలో రూ.23.18 కోట్ల(12 మిలియన్‌ దిర్హమ్‌లు) లాటరీ తగిలింది. ఇటీవల అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆన్‌లైన్‌ బిగ్‌ టికెట్‌ రాఫెల్‌ డ్రాలో ఈ అదృష్టం వరించింది. తల్లిదండ్రులను కోల్పోయి ఫయాజ్ కుటుంబ పోషణ నిమిత్తం ముంబైలో పని చేస్తున్నారు. అయితే, ఈ లాటరీ డబ్బుతో ఏం చేయాలో తెలియడం లేదనీ, అసలు దాని గురించి ఆలోచన చేయడం లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments