Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి చోటు

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:55 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధకార బృందంలో మరో భారతీయురాలికి చోటు దక్కిది. కశ్మీర్ లో పుట్టి అమెరికాలోని లూసియానాలో పెరిగిన ఐషా షా అనే యువతికి ‘సీనియర్’ పోస్టును బైడెన్ అప్పగించారు. శ్వేతసౌధం డిజిటల్ వ్యూహ విభాగంలో రాబ్ ఫ్లాహెర్తీని ఎంపిక చేశారు.
 
ఆమెతో పాటు డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో మరికొందరినీ బైడెన్ నియమించారు. డిప్యూటీ డైరెక్టర్లుగా రెబెక్కా రింకెవిచ్, క్రిస్టియన్ టామ్, డిజిటల్ ఎంగేజ్ మెంట్ డైరెక్టర్ గా కామెరాన్ ట్రింబుల్, ప్లాట్ ఫాం మేనేజర్ గా బ్రెండన్ కోహెన్, డిజిటల్ పార్ట్ నర్ షిప్ మేనేజర్ గా మహా ఘాండౌర్, వీడియో డైరెక్టర్ గా జొనాథన్ హెబర్ట్, ప్లాట్ ఫాం డైరెక్టర్ గా జేమీ లోపెజ్, క్రియేటివ్ డైరెక్టర్ గా కెరానా మ్యాగ్ వుడ్, డిజైనర్ గా యాబీ పిట్జర్, ట్రావెలింగ్ కంటెంట్ డైరెక్టర్ గా ఒలీవియా రైజ్నర్ లను నియమించారు.
 
బృందంలో వైవిధ్యమైన నిపుణులున్నారని, వాళ్లకు డిజిటల్ వ్యూహాల్లో ఎనలేని అనుభవం ఉందని బైడెన్ చెప్పారు. కొత్తగా, సృజనాత్మక పద్ధతుల్లో అమెరికా ప్రజలకు శ్వేత సౌధాన్ని వారు మరింత దగ్గర చేస్తారని చెప్పారు. ఇంత మంచి టీంతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments