Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీచ్‌కు వచ్చి బాగా ఎంజాయ్ చేశారు.. ఇప్పుడేమో ఎయిర్‌హోస్టులు ఫిర్యాదు చేస్తే ఎలా?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (18:43 IST)
న్యూయార్క్ నగరంలో ఇద్దరు ఎయిర్‌హోస్టులపై పైలట్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మే 9వ తేదీన ఈ ఘటన జరిగినా.. పైలట్లు మాత్రం ఎదురుతిరిగారు. తమతో కలిసి బీచ్‌లో బాగా ఎంజాయ్ చేసి.. ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 
 
ఈ వ్యవహారాన్ని ఎయిర్‌‌లైన్స్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పైలట్లను బాధితులు వదిలిపెట్టలేదు. న్యాయపోరాటం చేశారు. చివరికి సదరు పైలట్లపై చర్యలు తీసుకునేందుకు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ సంస్థ అంగీకరించింది. ఉద్యోగుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపింది. 
 
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ కేంద్రంగా పని చేసే జెట్‌ బ్లూ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఇద్దరు పైలట్లు.. వాషింగ్టన్ నగరం నుంచి ప్యూర్టోరికో ఏరియాకు చేరారు. ఎయిర్‌హోస్టర్స్, పైలట్స్ కలిసి ఓ హోటల్‌లో బస చేశారు. సాయంత్రం వేళ సరదాగా బీచ్‌కు సరదాగా వెళ్లారు. యువతలతో కలిసి బీచ్‌కు వెళ్లిన పైలట్స్ అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. 
 
తాగేందుకు శీతల పానీయాలు తీసుకొచ్చిన పైలట్స్... అందులో డ్రగ్స్ కలిపారు. డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై బీచ్‌లోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పైలట్లపై జెట్‌బ్లూ ఎయిర్‌‌లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కానీ తొమ్మిదినెలల తర్వాత ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments