Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాయన సూదులతో 20 మంది వృద్ధులను చంపిన నర్సు

జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమ

Webdunia
బుధవారం, 11 జులై 2018 (19:43 IST)
జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమైన కేసులో ఓ నర్సుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సబర్బన్ టోక్యోలోని ఓ హాస్పిటల్‌లో 2016లో ఓ 88 ఏళ్ల వృద్దుడు చనిపోయాడు. ఈయన మృతికి అయూమి కుబోకి(31) అనే మహిళా నర్సు కారణమని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఇప్పటివరకూ 20 మందిని చంపినట్లు వెల్లడించారు. 
 
చావుబతుకుల్లో ఉన్న పేషెంట్ల టైమ్‌ని కంట్రోల్ చేయడానికే తాను ప్రయత్నించానని, ఆ సమయంలో 20 మంది చనిపోయినట్లు ఆమె విచారణలో తెలిపింది. 2016లో వృద్దుడుని చంపిన తర్వాత నుంచి నిందితురాలు నర్సుగా పనిచేయట్లేదని పోలీసులు తెలిపారు. అసలు నర్సు ఇదంతా ఎందుకు చేసిందనే దానిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments