Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాయన సూదులతో 20 మంది వృద్ధులను చంపిన నర్సు

జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమ

Webdunia
బుధవారం, 11 జులై 2018 (19:43 IST)
జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమైన కేసులో ఓ నర్సుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సబర్బన్ టోక్యోలోని ఓ హాస్పిటల్‌లో 2016లో ఓ 88 ఏళ్ల వృద్దుడు చనిపోయాడు. ఈయన మృతికి అయూమి కుబోకి(31) అనే మహిళా నర్సు కారణమని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఇప్పటివరకూ 20 మందిని చంపినట్లు వెల్లడించారు. 
 
చావుబతుకుల్లో ఉన్న పేషెంట్ల టైమ్‌ని కంట్రోల్ చేయడానికే తాను ప్రయత్నించానని, ఆ సమయంలో 20 మంది చనిపోయినట్లు ఆమె విచారణలో తెలిపింది. 2016లో వృద్దుడుని చంపిన తర్వాత నుంచి నిందితురాలు నర్సుగా పనిచేయట్లేదని పోలీసులు తెలిపారు. అసలు నర్సు ఇదంతా ఎందుకు చేసిందనే దానిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments