Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌: రెండు విమానాలు ఢీ.. ఐదుగురు గల్లంతు..

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (16:59 IST)
జపాన్‌లోని టోక్యో హనెడా విమానాశ్రయం రన్‌వేపై మంగళవారం రెండు విమానాలు ఢీకొనడంతో ఒక విమానంలో భారీ మంటలు చెలరేగాయి. విమానంలో 379 మంది ప్రయాణికులు ఉన్నారు.  విమానం ల్యాండింగ్ తర్వాత మరొక విమానాన్ని ఢీకొనడంతో అగ్ని ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఢీకొనడంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. 
 
కూలిపోయిన జపాన్ కోస్ట్ గార్డ్ విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఐదు మంది జాడ తెలియలేదు. మంటలు చెలరేగిన విమానం సంఖ్య JAL 516, ఈ విమానం హక్కైడో నుండి బయలుదేరింది. ఎన్‌హెచ్‌కెలోని లైవ్ ఫుటేజీలో విమానం కిటికీల నుంచి మంటలు రావడం కనిపించింది. మొత్తం 379 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అయితే ఐదుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. 
 
టోక్యో నుండి ఒసాకాకు ఎగురుతున్న JAL జంబో జెట్ సెంట్రల్ గున్మా ప్రాంతంలో 1985లో కుప్పకూలినప్పుడు దేశంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది. అప్పుడు, 520 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments