Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌: రెండు విమానాలు ఢీ.. ఐదుగురు గల్లంతు..

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (16:59 IST)
జపాన్‌లోని టోక్యో హనెడా విమానాశ్రయం రన్‌వేపై మంగళవారం రెండు విమానాలు ఢీకొనడంతో ఒక విమానంలో భారీ మంటలు చెలరేగాయి. విమానంలో 379 మంది ప్రయాణికులు ఉన్నారు.  విమానం ల్యాండింగ్ తర్వాత మరొక విమానాన్ని ఢీకొనడంతో అగ్ని ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఢీకొనడంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. 
 
కూలిపోయిన జపాన్ కోస్ట్ గార్డ్ విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఐదు మంది జాడ తెలియలేదు. మంటలు చెలరేగిన విమానం సంఖ్య JAL 516, ఈ విమానం హక్కైడో నుండి బయలుదేరింది. ఎన్‌హెచ్‌కెలోని లైవ్ ఫుటేజీలో విమానం కిటికీల నుంచి మంటలు రావడం కనిపించింది. మొత్తం 379 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అయితే ఐదుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. 
 
టోక్యో నుండి ఒసాకాకు ఎగురుతున్న JAL జంబో జెట్ సెంట్రల్ గున్మా ప్రాంతంలో 1985లో కుప్పకూలినప్పుడు దేశంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది. అప్పుడు, 520 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments