Webdunia - Bharat's app for daily news and videos

Install App

చొరబాటుకు యత్నం - శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (19:01 IST)
శ్రీనగర్ ప్రాంతంలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన భద్రతా బలగాలు ఆమెను మట్టుబెట్టాయి. అలాగే, మరో ఉగ్రవాదిని కూడా కాల్చివేశారు. 
 
సరిహద్దుల ఆవతల నుంచి కొందరు భారత భూభాగంలోని వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించి వారు హెచ్చరించారు. అయితే, వారు ఏమాత్రం పట్టించుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించగా, వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి. 
 
కానీ, వారు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బుల్లెట్ తగలడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే, మరో ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టాయి. అయితే, ఉ గ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని భద్రతా బలగాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments