Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాకోట్‌లో జీహాదీలకు జైషే శిక్షణ

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:30 IST)
భారత్‌పై ఉగ్ర దాడులకు 40 మంది జీహాదీలకు జైషే మొహమ్మద్ ఉగ్రవాది సంస్థ శిక్షణ ఇస్తోంది. ఇటీవల భారత వాయిసేన దాడి చేసిన బాలాకోట్‌లోని జైషే స్థావరం వద్దే ఈ శిక్షణ చురుకుగా సాగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల తాజా సమాచారం.

జమ్మూకశ్మీర్‌తో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు లక్ష్యంగా ఉగ్రవాదులకు జైషే శిక్షణ ఇస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కొన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు పాక్ వ్యూహరచన చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ఇంటెలిజెన్స్ శాఖ సమాచారం అందిస్తూ వస్తోంది.
 
పాక్ జాతీయుడి అరెస్టు
అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాక్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని పేరు బష్రత్ అలీగా గుర్తించారు.

అనుమానితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు దొరకలేదని తెలిపారు. జమ్ము కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్కోట్కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments