Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాకోట్‌లో జీహాదీలకు జైషే శిక్షణ

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:30 IST)
భారత్‌పై ఉగ్ర దాడులకు 40 మంది జీహాదీలకు జైషే మొహమ్మద్ ఉగ్రవాది సంస్థ శిక్షణ ఇస్తోంది. ఇటీవల భారత వాయిసేన దాడి చేసిన బాలాకోట్‌లోని జైషే స్థావరం వద్దే ఈ శిక్షణ చురుకుగా సాగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల తాజా సమాచారం.

జమ్మూకశ్మీర్‌తో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు లక్ష్యంగా ఉగ్రవాదులకు జైషే శిక్షణ ఇస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కొన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు పాక్ వ్యూహరచన చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ఇంటెలిజెన్స్ శాఖ సమాచారం అందిస్తూ వస్తోంది.
 
పాక్ జాతీయుడి అరెస్టు
అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాక్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని పేరు బష్రత్ అలీగా గుర్తించారు.

అనుమానితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు దొరకలేదని తెలిపారు. జమ్ము కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్కోట్కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments