గాజాలో బాంబుల మోత - ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:33 IST)
పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన గాజాలో మరోమారు బాంబుల మోత మోగుతోంది. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధ తయారీ, నిల్వ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 13 యేళ్ళ బాలికతో పాటు.. 24 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని గాజా అధికారులు వెల్లడించారు. 
 
దీంతో గాజాకు చెందిన అనేక మంది సరిహద్దు ప్రాంతంలో గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా దిగ్బంధాన్ని నిరసిస్తూ గాజా పౌరులు ఇజ్రాయెల్ దళాలపై రాళ్లు, పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో ఒక సరిహద్దు దళ విభాగం పోలీసు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ సేనలు గాజాలోని 4 ఆయుధ తయారీ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments