Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో బాంబుల మోత - ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:33 IST)
పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన గాజాలో మరోమారు బాంబుల మోత మోగుతోంది. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధ తయారీ, నిల్వ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 13 యేళ్ళ బాలికతో పాటు.. 24 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని గాజా అధికారులు వెల్లడించారు. 
 
దీంతో గాజాకు చెందిన అనేక మంది సరిహద్దు ప్రాంతంలో గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా దిగ్బంధాన్ని నిరసిస్తూ గాజా పౌరులు ఇజ్రాయెల్ దళాలపై రాళ్లు, పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో ఒక సరిహద్దు దళ విభాగం పోలీసు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ సేనలు గాజాలోని 4 ఆయుధ తయారీ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments