Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్-ఇరాక్‌లలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు.. 150మంది మృతి

ఇరాన్‌-ఇరాక్‌లలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ భూకంపంతో 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, వేలాదిమంది గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దు ప

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (08:52 IST)
ఇరాన్‌-ఇరాక్‌లలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ భూకంపంతో 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, వేలాదిమంది గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు కుప్పకూలినట్లు సమాచారం. ఒక్కసారిగా భూమి కంపించిపోవడంతో భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.  
 
క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి, సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి వుంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 
భూకంపం తీవ్రత.. పూర్తిగా తొలగిపోలేదని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు వుండటంతో భవంతులు, లిఫ్ట్‌‌లకు ప్రజలు దూరంగా ఉండాలని ఇరాక్‌ మెట్రోలాజికల్‌ ఆర్గనైజేషస్‌ ఇరాకీ స్టేట్‌ టీవీ ద్వారా ఆదేశాలు జారీ చేసింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments