Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

సెల్వి
సోమవారం, 16 జూన్ 2025 (22:32 IST)
Iranian news anchor
ఇజ్రాయెల్ బాంబులతో ఇరాన్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా ఇరాన్‌లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్‌పై ఇజ్రాయేల్ మిసైల్‌తో దాడికి పాల్పడింది. ఈ దాడి జరుగుతుండగా యాంకర్ న్యూస్ చదువుతోంది. మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె పరుగులు తీసింది. 
 
లైవ్ ప్రసారం జరుగుతుండగా బాంబు పడటంతో భయాందోళనలకు గురైన యాంకర్ పరుగులు తీసింది. ఈ దాడికి బిల్డింగ్ కదలడంతో కరెంట్ కట్ అయింది. ఇంకా ఈ ఘటనలో స్టూడియో పైకప్పు ధ్వంసమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments