Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన కోసం పాముల రక్తం తాగిన ఇండోనేషియా సైనికులు (వీడియో)

యూఎస్ రక్షణ శాఖ సెక్రటరీ జిమ్ మాటిస్ ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియాకు వెళ్లారు. ఆ సమయంలో ఇండోనేషియా ఆర్మీకి చెందిన పలువురు సైనికులు పాముల రక్తం తాగారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (14:41 IST)
యూఎస్ రక్షణ శాఖ సెక్రటరీ జిమ్ మాటిస్ ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియాకు వెళ్లారు. ఆ సమయంలో ఇండోనేషియా ఆర్మీకి చెందిన పలువురు సైనికులు పాముల రక్తం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్‌ఈస్ట్ ఏసియాతో మిలిటరీ సంబంధాలను మెరుగు పరుచుకోవడం కోసం ఇండోనేషియాలో మాటిస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోసం ప్రత్యేకంగా ఇండోనేషియా సైన్యం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. 
 
ఆ ప్రదర్శనలో భాగంగా సైన్యం చేసిన స్టంట్స్ ఆధ్యంతం అబ్బుర పర్చాయి. ముఖ్యంగా పాముల తలలను నరికి వాటి రక్తాన్ని సైన్యం తాగేసిన తీరు జిమ్ మాటిస్‌కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాటిలో కింగ్ కోబ్రాలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇండోనేషియా సైన్యం పాముల రక్తాన్ని జుర్రేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments