14 ఏళ్ల బాలుడు 20 గుడ్లు పెడుతున్నాడు.. ఎలాగో వైద్యులే కనిపెట్టలేక?

కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల బాలుడు

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (12:11 IST)
కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల బాలుడు.. గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడట. ఇప్పటివరకు 20 గుడ్లు పెట్టాడని ఆ బాలుడి తండ్రి వెల్లడించాడు. 
 
అక్మల్‌ను వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. వైద్యుల ఎదుటే అక్మల్ రెండు గుడ్లు పెట్టాడు. అంతేగాకుండా అక్మల్‌కు ఎన్ని పరీక్షలు నిర్వహించినా.. అసలు విషయం ఏమిటో వైద్యులు కనుగొనలేకపోయారు. ఇంకా మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని.. అక్మల్ గుడ్లు మింగేసి వుండటంతో అవి బయటికి వచ్చివుండొచ్చునని చెప్తున్నారు.
 
కానీ అక్మల్ తండ్రి మాత్రం.. తన కుమారుడు ఇంతవరకు గుడ్లేవి మింగలేదని చెప్పుకొచ్చారు. ఇంకా అక్మల్ పెట్టే గుడ్డు పూర్తిగా పసుపు రంగులోనూ లేదంటే తెలుపు రంగులోనూ వుంటుందని వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments