Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా-అమెరికా మధ్య సంబంధాలు సంతృప్తికరం: జో బైడెన్‌

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:31 IST)
ఇండియా-అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన, బలమైన సంబంధాలు ఉన్నాయని, కొవిడ్ నుంచి ఇండో-పసిఫిక్ అంశాల వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌లో వీరి సమావేశం జరిగింది.

అధ్యక్షుడిని కలిసే ముందు ఉపాధ్యక్షులు కమలా హారీస్‌తో మోదీ సమావేశమయ్యారు. కాగా, ఇరు నేతలు ఇరు దేశాలకు సంబంధించి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ముందు బైడెన్ మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments