Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాజీ జెండా ట్రక్కుతో వచ్చాడు.. జో-బైడన్‌ను హత్య చేయాలని..?

Webdunia
బుధవారం, 24 మే 2023 (14:18 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని హత్య చేయాలని భారత సంతతి యువకుడు ప్రయత్నించడం కలకలం రేపింది. వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాజీ జెండాతో ట్రక్కుతో వచ్చిన యువకుడు.. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన బారియర్స్‌ను ఢీకొట్టి ముందుకెళ్లాడు. అయితే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అతడు సదరు యువకుడిని భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. సాయివర్షిత్ లాఫాయోట్ పార్క్ వెలుపల వున్న బోలార్డ్‌లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో సాయి వర్షిత్ ఆరు నెలల పాటు అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
అతనిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపటం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నించడం. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్ కందుకూరు 2022లో మార్కెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లుగా గుర్తించారు. కానీ యువకుడు ఈ చర్యకు పాల్పడటానికి కారణాలు మాత్రం పోలీసులు తెలియజేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments