Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెబనాన్ క్షిపణి ప్రయోగం.. ఇజ్రాయెల్‌లో కేరళ వాసి మృతి.. ఇద్దరికి గాయాలు

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (09:00 IST)
లెబనాన్ నుండి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు సంఘం మార్గాలియోట్ సమీపంలోని పండ్ల తోటను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక భారతీయ జాతీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితులు ముగ్గురు దక్షిణాది రాష్ట్రమైన కేరళకు చెందిన వారని అధికారులు చెప్పారు. 
 
సోమవారం ఉదయం 11 గంటలకు ఉత్తర ఇజ్రాయెల్‌లోని గెలీలీ ప్రాంతంలోని మోషవ్‌లోని మార్గలియోట్‌ ప్లాంటేషన్‌ను ఈ క్షిపణి ఢీకొట్టిందని రెస్క్యూ సర్వీసెస్ మాగెన్ డేవిడ్ ఆడమ్ (MDA) ప్రతినిధి జాకీ హెల్లర్ తెలిపారు. 
 
ఈ దాడిలో కేరళలోని కొల్లంకు చెందిన పట్నీబిన్ మాక్స్‌వెల్ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని జివ్ ఆసుపత్రిలో గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments