Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజులు తొడుక్కోలేదు.. ఒకసారి చేస్తే పదిసార్లు దాడి చేస్తాం.. భారత్‌కు పాక్ వార్నింగ్

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (17:13 IST)
భారత్‌కు పాకిస్థాన్ గట్టివార్నింగ్ ఇచ్చింది. ఒకసారి దాడి చేస్తే పది సార్లు తిరిగి దాడిచేస్తామంటూ హెచ్చరికలు చేసింది. లండన్‌లో మీడియాతో ఆర్మీ చీఫ్ జనరల్ ఒమర్ జావేద్ బజ్వాతో కలిసి పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ, తమ భూభాగంపై భారత్ ఒక్కసారి సర్జికల్ దాడి చేస్తే, మేము 10 సార్లు భారత్‌లోకి చొరబడి అటువంటి దాడులనే చేసి మా సత్తా చాటుతాం అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు.
 
ఏదైనా సాహసం చేసేముందు పాకిస్థాన్ సైనిక బలగాన్ని, తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను తమ సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి వున్నామన్నారు. 
 
పాకిస్థాన్‌లో మీడియాకు స్వాతంత్ర్యం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తమ దేశంలో ప్రసార మాధ్యమాల ప్రసారాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కావడం లేదనీ, వాటికి పూర్తి స్వాతంత్ర్యం ఉందని సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments