Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నిఘా బెలూన్ భారత గగనతలంపై తిరిగిందా?

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (21:40 IST)
Andaman
భారత్ గగనతలంపై గత ఏడాది ఓ భారీ చైనా బెలూన్ కనిపించిందని అధికారులు వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అంతకుముందు చైనా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గత ఏడాది అండమాన్ నికోబార్ దీవులపైనా ఆకాశంలో ఒక పెద్ద బలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణ శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కానీ అప్పట్లో అదేంటో ప్రజలకు, అధికారులకు అర్థం కాలేదు. 
 
భారత సైన్యం దీన్ని గుర్తించినప్పటికీ, కూల్చివేద్దామా వద్దా అని నిర్ణయం తీసుకునే లోపే నైరుతి దిశగా భూభాగాన్ని దాటి సముద్రతలం పైకి వెళ్లిపోయిందని ఓ కథనంలో వెల్లడించారు. 
 
అప్పట్లో దాన్ని వాతావరణ పరిశోధనల బెలూన్ అనే భావించారు. ఇటీవల చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన పరిణామాల నేపథ్యంలో.. దేశ రక్షణ వ్యవస్థ అప్రమత్తం అయ్యింది. నాడు కనిపించిన బెలూన్ నిఘా వేసేందుకు ఉద్దేశించినదే అయ్యుండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments