Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది': పాక్ మంత్రి హెచ్చరిక

పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీల

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (18:02 IST)
పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీలో శాంతి ఉండబోదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. 
 
యురీ ఘటన తర్వాత పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రషీద్ స్పందించారు. క్రూరత్వం మాత్రమే ఏకాకి అవుతుందన్న ఆయన కాశ్మీరీలను హింసిస్తున్న భారత్ మాత్రమే ఒంటరిగా మిగులుతుందని జోస్యం చెప్పారు. శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుందని దీనికి భారతే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
 
తమ దేశంలో పేదరికం, నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. యూరోప్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఏఎస్ఈఏఎన్)నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. భారత్‌తో చర్చల కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments