Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ రెచ్చిపోయి హింసకు దిగితే.. గట్టి జవాబిస్తాం.. భారత్

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:39 IST)
పాకిస్థాన్‌ గనక మరీ రెచ్చిపోయి హింసకు దిగితే భారత్‌ సైనిక చర్య ద్వారానే గట్టి జవాబు ఇస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది.
 
''గతంలో కంటే భారత్‌ వైఖరి మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చర్చలు, రాయబారాల కంటే సైనిక చర్యకే మొగ్గు చూపే అవకాశం ఉంది. రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. కాశ్మీర్లో అశాంతి వల్ల గానీ, ఏదేనా ఉగ్రదాడి వల్ల గానీ ఉద్రిక్తతలు పెరిగి అది రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది'' అని ఆ నివేదిక వివరించింది.
 
భారత్, పాక్‌ల మధ్య పరస్పర ఆరోపణలు మరింత పెరిగే అవకాశమున్నప్పటికీ.. ప్రత్యక్ష యుద్ధానికి ఆస్కారం లేదని ఆ నివేదిక తేల్చిచెప్పింది. కశ్మీర్లో అస్థిరత, భారత్‌లో ఉగ్రదాడుల వంటి చర్యలతో అణ్వాయుధ దేశాలైన ఈ రెండింటి మధ్య ఘర్షణాత్మక వాతావరణం మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments