Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ నుంచి వాందరికీ ఈ-వీసా తప్పనిసరి : కేంద్రం

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (15:49 IST)
తాలిబన్ హస్తగతమైన ఆప్ఘనిస్థాన్‌ దేశం నుంచి అనేక మంది మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలాంటివారిలో భారత్‌కు వచ్చే వారందరికీ ఈ-వీసా( e-Visa)లు త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, గ‌తంలో ఇండియ‌న్ వీసాలు పొంది ఇప్పుడు మ‌న దేశంలోని లేని ఆఫ్ఘ‌న్ల వీసాల‌న్నింటినీ ర‌ద్దు చేసింది. ఆఫ్ఘ‌న్ జాతీయుల పాస్‌పోర్ట్‌లు గ‌ల్లంత‌య్యాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 
 
భారత్‌కు రావాల‌నుకుంటున్న ఆఫ్ఘ‌న్లు వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అధికారిక పోర్ట‌ల్‌ను కూడా సూచించింది. ww.indianvisaonline.gov.inలో ఆఫ్ఘ‌న్ జాతీయులు త‌మ ఈ-వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. 
 
ఇండియాకు రావాల‌ని అనుకుంటున్న ఆఫ్ఘ‌న్ జాతీయుల ద‌ర‌ఖాస్తుల‌ను వేగ‌వంతం చేయాల‌న్న ఉద్దేశంతో ఈ నెల మొద‌ట్లో భార‌త ప్ర‌భుత్వం కొత్త‌గా ఈ-వీసాల‌ను జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఉన్న వీసా కేట‌గిరీల‌లో దేని కిందికీ రాని వీసాల కోసం కొత్త‌గా ఈ e-Emergency X-Misc Visa జారీ చేయ‌నున్న‌ట్లు హోంశాఖ చెప్పింది. ఈ వీసాలను నిర్ధిష్ట కాల ప‌రిమితితో జారీచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments