Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు షాకిచ్చిన భారత్ .. ఎందుకు?

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (17:38 IST)
భారత యువకుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నడుచుకుంటున్న చైనాకు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఈ మేరకు తన సభ్య విమానయాన సంస్థలకు సమాచారం అందించింది. 
 
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఏప్రిల్ 20 నాటి ఆదేశంలో భారతదేశాన్ని ప్రస్తావిస్తూ 'చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు మంజూరు చేయబడిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. '10 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో కూడిన టూరిస్ట్ పర్మిట్‌లు ఇకపై చెల్లవని ఐఏటీఏ పేర్కొంది. ఐఏటీఏ అనేది 290 మంది సభ్యులతో కూడిన బహుళజాతి విమానయాన సంస్థ. ప్రపంచ విమాన ప్రయాణాలలో 80 శాతం కంటే ఎక్కువ ఈ సంస్థ ద్వారా జరుగుతుంటాయి. ఇపుడు  చైనా పౌరులకు పర్యాటక వీసాలు రద్దు చేయాలని కోరడం చైనాకు గట్టి ఎదురుదెబ్బే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments