Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు షాకిచ్చిన భారత్ .. ఎందుకు?

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (17:38 IST)
భారత యువకుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నడుచుకుంటున్న చైనాకు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఈ మేరకు తన సభ్య విమానయాన సంస్థలకు సమాచారం అందించింది. 
 
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఏప్రిల్ 20 నాటి ఆదేశంలో భారతదేశాన్ని ప్రస్తావిస్తూ 'చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు మంజూరు చేయబడిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. '10 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో కూడిన టూరిస్ట్ పర్మిట్‌లు ఇకపై చెల్లవని ఐఏటీఏ పేర్కొంది. ఐఏటీఏ అనేది 290 మంది సభ్యులతో కూడిన బహుళజాతి విమానయాన సంస్థ. ప్రపంచ విమాన ప్రయాణాలలో 80 శాతం కంటే ఎక్కువ ఈ సంస్థ ద్వారా జరుగుతుంటాయి. ఇపుడు  చైనా పౌరులకు పర్యాటక వీసాలు రద్దు చేయాలని కోరడం చైనాకు గట్టి ఎదురుదెబ్బే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments