Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్ డిజిటిల్ టీమ్‌లో కాశ్మీర్ మహిళా టెక్కీకి చోటు!

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:31 IST)
అమెరికా 46వ దేశ అధ్యక్షుడుగా జో బైడెన్ వచ్చే నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే కార్యాచరణలో నిమగ్నమైవున్న జో బైడెన్.. వివిధ రకాలైన పాలనా బృందాల్లో నిష్ణాతులైన వారిని చేర్చుకుంటున్నారు. ఇలాంటి బృందాల్లో భారతీయ సంతతికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్నారు. తాజాగా జో బైడెన్ డిజిటల్ బృందంలో ఆయన కాశ్మీరీ యువతికి కీలక స్థానం కల్పించారు. 
 
శ్వేత‌సౌధానికి చెందిన డిజిట‌ల్ స్ట్రాట‌జీ బృందంలో భార‌త్‌కు చెందిన యువ‌తికి ఉన్న‌త ప‌ద‌వి ద‌క్కింది. కాశ్మీర్‌లో పుట్టిన అయేషా షాకు డిజిట‌ల్ స్ట్రాట‌జీ బృందానికి పార్ట్న‌ర్‌షిప్‌ మేనేజ‌ర్‌గా నియ‌మితురాలైంది. డిజిట‌ల్ స్ట్రాట‌జీ డైర‌క్ట‌ర్‌గా రాబ్ ఫ‌హ‌ర్టీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. లూజియానాకు చెందిన అయేషా.. గ‌తంలో బైడెన్‌-హారిస్ క్యాంపేన్ కోసం డిజిట‌ల్ పార్ట్న‌ర్‌షిప్ మేనేజ‌ర్‌గా చేశారు. 
 
ప్ర‌స్తుతం ఆమె స్నిగ్‌సోనియ‌ర్ ఇన్స్‌టిట్యూట్‌కు అడ్వాన్స్‌మెంట్ స్పెష‌లిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. జాన్ ఎఫ్ కెన్నడీ సెంట‌ర్‌లో ఆమె కార్పొరేట్ ఫండ్ అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా కూడా చేసింది. బ‌యో మార్కెటింగ్ సంస్థ‌లోనూ ఆమె స్ట్రాట‌జిక్ క‌మ్యూనికేష‌న్స్ స్పెష‌లిస్టుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించింది. భిన్న రంగాల్లో నిపుణులైన వారిని డిజిటిల్ స్ట్రాట‌జీ టీమ్‌లోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments