Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీరీలు ఆయుధాలు చేపట్టి పోరాడాలి.. ఇమ్రాన్ ఖాన్ పిలుపు

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (12:54 IST)
కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టేలా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌ అంశంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టలేకపోయిన ఆయన కాశ్మీరీ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌లోని బీజేపీ-ఆరెస్సెస్‌ నియంత్రణలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాశ్మీరీలు ఆయుధాలు చేపట్టి పోరాడాలని ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. 
 
ముజఫరాబాద్‌లో జరిగిన ర్యాలీనుద్దేశించి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగించారు. అమాయక కాశ్మీరీల సహనాన్ని ప్రధాని మోదీ పరీక్షిస్తున్నారని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. ప్రపంచానికి తాను కాశ్మీర్‌ రాయబారిగా వ్యవహరిస్తూ వారికి బాసటగా నిలుస్తానని చెప్పారు. 
 
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తాను కాశ్మీరీలను నిరాశపరచనని చెబుతూ కాశ్మీర్‌ సమస్య మానవతా సంక్షోభమని తెలిపారు. ఐరోపా యూనియన్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌లు సైతం కాశ్మీర్‌ అంశాన్ని చర్చించాయని చెప్పుకొచ్చారు. కాశ్మీర్‌లో భారత సేనలు హింసకు తెగబడినా ఎలాంటి ఫలితం ఉండదని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments