Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కిమ్.. మాయమైతే అడగొద్దు: సీఐఏ

నిత్యం వివాదాస్పద ప్రకటనలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనేందుకు కారణభూతుడుగా ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కనిపించకుండా పోతే తమను మాత్రం అడగొద్దని ఆయన యూఎస్ గూఢచ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (10:51 IST)
నిత్యం వివాదాస్పద ప్రకటనలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనేందుకు కారణభూతుడుగా ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కనిపించకుండా పోతే తమను మాత్రం అడగొద్దని ఆయన యూఎస్ గూఢచార విభాగం సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నిత్యమూ అధికారం కోసం తాపత్రయపడుతూ, తమ దేశ ప్రజలతో పాటు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నారని, ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 
 
గత కొంతకాలంగా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్న ఆయన, ఇకపై చడీచప్పుడు లేకుండా ఉంటే, ఏం జరిగిందో తమను ప్రశ్నించవద్దని ఆయన వ్యాఖ్యానించారు. కిమ్ జాంగ్ ఉన్ నాశనమైపోతే, అది చరిత్రలో మిగిలిపోతుందే తప్ప, తాను మాత్రం ఆ విషయం గురించి మాట్లాడబోనని పాంపియో వ్యాఖ్యానించడంగ గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments