Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెన్యాలో తీవ్ర కరువు.. నీటి కొరతతో ఏనుగులు మృత్యువాత

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (13:37 IST)
ఆఫ్రికా దేశమైన కెన్యాలో తీవ్ర కరువు కారణంగా ఏనుగులు తాగేందుకు నీరులేక మృత్యువాత పడుతున్నాయి. కెన్యా 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువును ఎదుర్కొంటోంది. దీంతో నీటి కొరతతో వివిధ జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఏనుగులు అధికంగా ఉండే కెన్యాలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర కరువు కారణంగా ఆహారం, తాగడానికి నీరు లేక ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి.
 
దీనిపై కెన్యా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 205 ఏనుగులు కరువుతో బాధపడుతున్నాయని తెలిపారు. కెన్యాలో కరువు కారణంగా ఏనుగులతో పాటు 14 రకాల జంతువులు చనిపోతున్నాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. కెన్యాలో వర్షపాతం క్రమంగా తగ్గుతోంది.
 
ముఖ్యంగా ఉత్తర కెన్యాలో వరుసగా 3వ సంవత్సరం అత్యల్ప వర్షపాతం నమోదైంది. పర్యాటక ప్రాంతాల్లో జంతువులకు నీరు, ఆహారం అందించేందుకు కెన్యా టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments