Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనాల మధ్య యాప్‌ల నిషేధం వార్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:08 IST)
భారత్, చైనా దేశాల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణాత్మక వైఖరి కనిపిస్తూనే వుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల సైనికులు సరిహద్దుల వెంబడి ఘర్షణ పడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. 
 
దీంతో భారత్ భద్రతాపరంగా హాని కలిగించే చైనాకు చెందిన అనేక వెబ్‌సైట్లను నిషేధిస్తున్నాయి. ఇటీవల కూడా 54కి పైగా వెబ్‌సైట్లపై నిషేధం విధించాయి. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చైనా సంస్థలతో సహా విదేశీ పెట్టుబడిదారులందరిపట్ల భారత్ ఒకే రీతిలో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
 
కొందరిపైనే వివక్ష చూపించడం తగదని, పారదర్శక రీతిలో సరైన పంథాను అనుసరించాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హితవు పలికారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం, వ్యాపార సహకారం కోసం భారత్‌ దృఢమైన విధానం అవలంభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments