Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో పెచ్చరిల్లిపోతున్న పరువు హత్యలు: సోదరీమణులను హతమార్చిన సోదరుడు

పాకిస్థాన్‌లో పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇద్దరు సోదరీమణులను సోదరుడు దారుణంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పంజాబ్ ప్రావిన్సు‌కు చెందిన కోసర

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (10:33 IST)
పాకిస్థాన్‌లో పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇద్దరు సోదరీమణులను సోదరుడు దారుణంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పంజాబ్ ప్రావిన్సు‌కు చెందిన కోసర్ (22), గుల్జార్ బీబీ (28)లనే ఇద్దరు సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు తెచ్చిన బంధువుల సంబంధం కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 
తమ మాట వినకుండా ప్రేమించి పెళ్లాడారని కోపం పెంచుకున్న సోదరుడు నసీర్ హుసేన్ (35) ఇద్దరు సోదరీమణులను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యలు పరువు కోసమే సోదరుడు చేశాడని పాక్ పోలీసులు తెలిపారు. పరువు కోసం తన కుటుంబాన్నే నాశనం చేశాడని మృతులు, నిందితుడి తండ్రి అట్టా ముహమ్మద్ చెప్పారు. పాకిస్థాన్‌లో ప్రతి ఏటా పరువు కోసమే వందలాదిమంది మహిళలు హత్యకు గురవుతున్నారని పోలీసులు వెల్లడించారు. 
 
పరువు కోసం ప్రతి ఏటా వెయ్యికి పైగా హత్యలు జరిగాయని, పరువు హత్యల పరిష్కారానికి పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆ దేశ న్యాయశాఖామంత్రి జాహీద్ హమీద్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments