Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడోసారి కూతురు పుట్టిందని గొంతు నులిమి హతమార్చిన తండ్రి

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. మూడోసారి కూడా కుమార్తె పుట్టిందని ఓ కసాయి తండ్రి పసికందు గొంతునులిమి హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (10:05 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. మూడోసారి కూడా కుమార్తె పుట్టిందని ఓ కసాయి తండ్రి పసికందు గొంతునులిమి హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలూకా అమృతమంగళం గ్రామానికి చెందిన కూలీ దామోదరన్, భార్య అంబిక దంపతులకు అనుప్రియ(11), ఇందుమతి(8) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. అంబిక రెండు రోజుల క్రితం మరో పాపకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరు ఆడబిడ్డలుండడంతో ఆర్థిక ఇబ్బందుల విషయమై దామోదరన్‌తో అతని భార్యకు వాగ్వాదం పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న చిన్నారి గొంతునులమడంతో ఏడుపు విన్న తల్లి అక్కడికి రావడం గుర్తించిన దామోదరన్ పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన పసికందును వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments